ఎంపీపీ తీర్మానం లేకుండా మంజూరు ఎలా చేస్తారు..?

ఉపాధి అధికారులపై ఆగ్రహం.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ‌ గరుగుబిల్లి రాములమ్మ  అధ్యక్షతన మంగళవారం జరిగింది.‌…

పట్టణాభివృద్ధికి ప్రణాళికలు –       గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి

అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగుతోందని గిరిజన మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి…

కామాక్షి అమ్మవారికి మంత్రి సంధ్యారాణి పూజలు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని కామాక్షి అమ్మవారిని శనివారం గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి…

కామాక్షమ్మ బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

పార్వతీపురం మన్యం జిల్లా కామాక్షి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు ఈనెల 22, 23, 24 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. తిరువీధి, కుంకుమ పూజలు,…

అమల్లో 144 సెక్షన్ – తస్మాత్ జాగ్రత్త

సాధారణ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో జూన్ 4వ తేదీ వరకు 144 సీఆర్పీసీ సెక్షన్లు అమలులో ఉన్నందున నగరంలో ర్యాలీలు, ఊరేగింపులు,…

డీజే లకు అనుమతులు ఇవ్వం

ప్రజారోగ్యం, శాంతి భద్రతల దృష్ట్యా సాలూరు పట్టణంలో ఏ విధమైన సౌండ్ సిస్టం లకు ,DJ లకు అనుమతులు ఇవ్వబడవని సాలూరు…

యూనియన్ బ్యాంక్  సేవలకు అంతరాయం

యూనియన్ బ్యాంక్  సేవలకు అంతరాయం… ఖాతాదారుల ఇబ్బందులు సాలూరు పట్టణంలో యూనియన్ బ్యాంకులో విద్యుత్ సరఫరాకు అంతరాయం, బ్యాంకు సేవలో నిలిచిపోవడంతో…

యువతి అనుమానాస్పద మృతి

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం దండిగాం గ్రామానికి చెందిన యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ కేసు కు సంబంధించి…

8 NEWS TELUGU

ప్రభుత్వ ఐటిఐ లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు:  ప్రిన్సిపాల్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ…

ఘనంగా అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలను భక్తులు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పుష్పాలతో…