టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ప్రశ్నపత్రాల బ్లూప్రింట్లో మార్పులు
అమరావతి, జులై 13: ఆంధ్రప్రదేశ్లో 2026–27 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక సమాచారం. 2027 మార్చిలో నిర్వహించనున్న ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టులవారీ మోడల్ ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్లు, మార్కుల వెయిటేజీ వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగం…
సాలూరులో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు
సాలూరు : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ నిర్వహించడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపుమేరకు సాలూరులో డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ…
శ్రీ శ్రీ శ్రీ భూనీళా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు
సాలూరు, జూన్ 23: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ భూనీళా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని…
తమిళ ప్రముఖ దర్శకుడు భారతీ రాజా మృతి
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారతీరాజా తమిళ సినీ చరిత్రలో గ్రామీణ కథలకు కొత్త దిశ చూపిన దర్శకుడు… వెండితెరపై పల్లె అందాలను అద్భుతంగా ఆవిష్కరించిన సినీ దిగ్గజం… దర్శక ఇమయం భారతీరాజా భారతీరాజా దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక సినిమాకు…
మధురవాడలో ఘోరం. వివాహితపై హత్యాయత్నం.
మెడకు వైరు చుట్టి గ్రేహౌండ్స్ పరిసరాలలో పడేసిన ప్రియుడు. భీమిలి/మధురవాడ:వివాహేతర సంబంధం ఓ వివాహిత ప్రాణాల మీదికి తెచ్చింది. క్షణికావేశంలో ప్రియుడే ఆమెను అంతమొందించాలని చూసిన ఘోర ఉదంతం భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. మెడకు ప్లాస్టిక్ కోటెడ్…
సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం.
పదో తరగతి ఫలితాల్లో సాలూరు సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రికార్డ్ స్థాయి విజయం సాధించింది. అత్యుత్తమ విద్యా విధానంతో ముందుకు వెళ్తున్న సాలూరు పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, 2025-26 పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో…
లోకేష్ కృషికి దక్కిన ఇంటర్ ఫలితం
*లోకేష్ కృషికి దక్కిన ఇంటర్ ఫలితం* – *ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన ఉత్తీర్ణత* – *12 ఏళ్ల తరువాత మొదటి సంవత్సరం 77% ఉత్తీర్ణతతో సరికొత్త రికార్డు* – *ప్రభుత్వ కాలేజీల్లో ఫస్టియర్ గతేడాది కంటే 8 శాతం పెరిగి 66…
సింగర్ మంగ్లీపై కేసు నమోదు
ఓ వ్యక్తి దగ్గర రూ.10 కోట్లు తీసుకుని మోసం చేసిందని, అడిగితే శవం కూడా దొరకకుండా చేస్తామని మంగ్లీ బెదిరించిందని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు. దాదాపు 150 మందిని మోసం చేశారని, డైరెక్టర్ వేణు ఉడుగుల, మంగ్లీ…
మన్యం జిల్లాలో తప్పని డోలి మోతలు
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భయ్యాడ గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు గ్రామంలోకి రాకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లోనూ బాధలు తప్పడం లేదు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ గర్భిణికి అకస్మాత్తుగా నొప్పులు…
నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ప్రత్యక్షమైన యముడు, చిత్రగుప్తుడు.
నల్గొండ బ్రేకింగ్; షాక్ కి గురి అయిన వాహనదారులు… హెల్మెట్ లేని ప్రయాణం.. యముడితో సన్నిహితం! నల్లగొండలో అరైవ్ అలైవ్ కార్యక్రమంతో పోలీసుల వినూత్న అవగాహన… ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ…. రోడ్డు మీద నిర్లక్ష్యం అంటే ప్రాణాలతో…










