టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ప్రశ్నపత్రాల బ్లూప్రింట్లో మార్పులు
అమరావతి, జులై 13: ఆంధ్రప్రదేశ్లో 2026–27 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక సమాచారం. 2027 మార్చిలో నిర్వహించనున్న ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టులవారీ మోడల్ ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్లు, మార్కుల వెయిటేజీ వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగం…






