టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ప్రశ్నపత్రాల బ్లూప్రింట్లో మార్పులు
అమరావతి, జులై 13: ఆంధ్రప్రదేశ్లో 2026–27 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక సమాచారం. 2027 మార్చిలో నిర్వహించనున్న ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టులవారీ మోడల్ ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్లు, మార్కుల వెయిటేజీ వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగం…
సాలూరులో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు
సాలూరు : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ నిర్వహించడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపుమేరకు సాలూరులో డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ…






