సాలూరులో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

సాలూరు : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ నిర్వహించడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపుమేరకు సాలూరులో డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ…

సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం.

పదో తరగతి ఫలితాల్లో సాలూరు సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రికార్డ్ స్థాయి విజయం సాధించింది. అత్యుత్తమ విద్యా విధానంతో ముందుకు వెళ్తున్న సాలూరు పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, 2025-26 పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో…

మన్యం జిల్లాలో తప్పని డోలి మోతలు

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భయ్యాడ గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు గ్రామంలోకి రాకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లోనూ బాధలు తప్పడం లేదు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ గర్భిణికి అకస్మాత్తుగా నొప్పులు…